21 మంది ఎలక్షన్ కోఆర్డినేటర్స్ నియామకం చేసిన టీడీపీ! పెందుర్తి ఇన్‌ఛార్జ్ గా గండి బాబ్జి

Header Banner

21 మంది ఎలక్షన్ కోఆర్డినేటర్స్ నియామకం చేసిన టీడీపీ! పెందుర్తి ఇన్‌ఛార్జ్ గా గండి బాబ్జి

  Thu Apr 25, 2024 06:29        Politics

ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ 21 మంది ఎలక్షన్ కోఆర్డినేటర్స్ నియామకం చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీచేసారు.
పాలకొండ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా పడాల భూదేవి

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గా సీతంరాజు సుధాకర్
పెందుర్తి ఇన్‌ఛార్జ్ గా గండి బాబ్జి
ఆరుగురు సభ్యులతో కైకలూరు నియోజకవర్గానికి కోఆర్డినేషన్ కమిటీని నియమించారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:  

సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తా అన్న హరీష్ రావు! ఎమ్మెల్యే పదవికి స్వస్తి? ఆగష్టు 14 రాత్రి వరకే సమయం

 

ఆస్ట్రేలియా: మూతపడ్డ ప్రముఖ నివాస భవనాల సంస్థ! అవార్డు గెలుచుకున్న భవనం! అసలు కథ ఏమిటి?

 

జనసేనాని పవన్ కళ్యాణ్ చదువు, ఆస్తుల వివరాలు!! ఆస్తిలో సగం పైగా అప్పే

 

గుంటూరు ఎంపీ అభ్యర్థి ఆస్తులు విలువ! తెలిస్తే అవాక్ ఆవ్వాల్సిందే! ఎన్ని వేల కోట్లు అంటే ఇండియా, అమెరికాలో!

 

 Evolve Venture Capital 

 

రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు

  

స్టేఆర్డర్ కాపీ తెచ్చేలోగానే ఇల్లు కూల్చేశారు! యువనేత ఎదుట ఓ ప్రముఖుడి ఆవేదన! చేనేతలపై ప్రత్యేక ప్రేమ

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Achamnaidu #2024Election #AndhraPravasi #Pravasi #AndhraPradesh #TDP #JSP #TDPJSPTogether #NaraChandraBabuNaidu #NaraLokesh #Yuvagalam #FailedCMJagan #FailedGovernament #SaveAP