జగన్ చెప్పినట్లే పేదవాడిని గెలిపించండి! బీటెక్ రవి షాకింగ్ కామెంట్స్

Header Banner

జగన్ చెప్పినట్లే పేదవాడిని గెలిపించండి! బీటెక్ రవి షాకింగ్ కామెంట్స్

  Fri Apr 26, 2024 15:51        Politics

రాష్ట్రంలో ఉండే పెత్తందారులకు ప్రతినిధిగా ఉన్నదే జగన్. ఎన్నికల అఫిడవిట్ లో దాదాపు రూ.750 కోట్లు జగన్ పెట్టారు. ఆయనపై పోటీ చేస్తున్న నా అఫిడవిట్ లో రూ.80 లక్షల్లోనే ఉంది. అఫిడవిట్ ను చూసైనా పేదవాడెవరు, పెత్తందారు ఎవరో ప్రజలు చూశారు. ఎన్నికల అఫిడవిట్ చూసి జగన్ చెప్పినట్లే పేదవాడిని గెలిపించండి.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆఖరికి ఆయన చెల్లెళ్ల చీరల రంగుపైనా మాట్లాడుతున్నారంటే ఏమనాలి? అని ప్రశ్నించారు. వైఎస్ కు వ్యతిరేకులైన వారితో మద్దతుగా ఉంటారా అని జగన్ విమర్శించారు. ఏదైనా మాట్లాడేటప్పుడు అన్నీ ఆలోచించి మాట్లాడాలని కోరుతున్నా అని టీడీపీ నేత బీటెక్ రవి తెలిపారు. 

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:  

హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయం! రాజీనామా లేఖతో గన్ పార్క్ కు హరీశ్! సీఎం రేవంత్ పై డిమాండ్

 

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాలలో పలువురిని నియమించిన టీడీపీ! ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి! అనుబంధ కమిటీలలో వీరు

 

ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులపై వీసా రెడ్డి ఫైర్! ఘాటుగా స్పందించిన ఎన్ఆర్ఐలు! డిపాజిట్ కూడా గల్లంతే

 

దస్తగిరి: పులివెందులలో నామినేషన్ వేసేందుకు కష్టాలు! పోటీ చేయకపోతే వైసీపీ నేతలు రూ.5 కోట్లు

 

గుడివాడ: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి చేదు అనుభవం! నిలదీసిన మహిళ! సమాధానం లేక రూ. 50 వేలు డబ్బులు

  

 Evolve Venture Capital 

 

రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు

  

స్టేఆర్డర్ కాపీ తెచ్చేలోగానే ఇల్లు కూల్చేశారు! యువనేత ఎదుట ఓ ప్రముఖుడి ఆవేదన! చేనేతలపై ప్రత్యేక ప్రేమ

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #BtechRavi #AndhraPravasi #Pravasi #TeluguMigrants #pulivendula