ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది! లోక్ సభకు 686, అసెంబ్లీకు 3,644! ఎల్లుండి అధికారిక ప్రకటన!

Header Banner

ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది! లోక్ సభకు 686, అసెంబ్లీకు 3,644! ఎల్లుండి అధికారిక ప్రకటన!

  Sat Apr 27, 2024 19:49        Politics

రాష్ట్రంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. 25 లోక్ సభ స్థానాలకు 686 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 503 నామినేషన్లకు ఆమోదం, 183 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా గుంటూరు లోక్ సభ స్థానానికి 47 నామినేషన్లు దాఖలు అయ్యాయి. శ్రీకాకుళం లోక్ సభ స్థానానికి 16 నామినేషన్లు దాఖలు అవ్వడం జరిగింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 3,644 నామినేషన్లు దాఖలు చేశారు. 2,705 నామినేషన్లకు ఆమోదం, 939 నామినేషన్లు తిరస్కరణ లభించింది. తిరుపతి అసెంబ్లీ స్థానానికి 52 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చోడవరం అసెంబ్లీ స్థానానికి 8 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఎల్లుండి, అనగా ఏప్రిల్ 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువు ఇవ్వడం జరిగింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.

 

ఇవి కూడా చదవండి:

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు 

 

ఎన్నారై టిడిపి ద్వారా లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు! 5,000 మంది ఎన్నారై లతో NRISE -AP ప్రచార కార్యక్రమం ప్రారంభం! డా. రవి వేమూరి ఆధ్వర్యంలో! 

 

పల్నాడు ప్రజల పాలిట పెన్నిధి! ఆస్తిలో సగానికి పైగా పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్! యువ రాజకీయవేత్తలకు ఆదర్శం శ్రీ కృష్ణ దేవరాయలు! 

 

EC నోటీసుకు స్పందించిన NRI TDP అమెరికా కోఆర్డినేటర్ జయరాం! వైసిపి తప్పుడు ప్రచారం! టిడిపి కోసం కృషి చేయాలి! 

 

ఎన్నారైలు గుంట నక్కలు - సాక్షి పేపర్! విరుచుకుపడిన ఎన్నారై టిడిపి యూఎస్ఏ సభ్యులు! ఎన్నారైలకు క్షమాపణ చెప్పాలి 

 

ఓట్లు అడిగే YCP నేతలకు వీటికి సమాధానం అడగండి! రాష్ట్రాన్ని ముంచిన వారికి "రాయి" తో కాదు "ఓటు" తో సమాధానం! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #Elections #Alcohol #EectionCommission #Politics #AndhraPradesh #AP