అది మ్యానిఫెస్టో కాదు, రాజీనామా లేఖలా ఉంది! వైసీపీ మ్యానిఫెస్టోపై లోకేష్ సెటైర్లు! వచ్చేది ప్రజాప్రభుత్వమే!

Header Banner

అది మ్యానిఫెస్టో కాదు, రాజీనామా లేఖలా ఉంది! వైసీపీ మ్యానిఫెస్టోపై లోకేష్ సెటైర్లు! వచ్చేది ప్రజాప్రభుత్వమే!

  Sat Apr 27, 2024 21:44        Politics

వైసీపీ మ్యానిఫెస్టోపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్ ప్రకటించింది మ్యానిఫెస్టో కాదు, రాజీనామా లేఖలా ఉంది అని సెటైర్లు వేశారు. రూ.500 పింఛన్ పెంచుతామనడం జగన్ దివాళా కోరుతనానికి నిదర్శనం. ఎన్నికలకు ముందే జగన్ అస్త్రసన్యాసం చేసినట్లు తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే పింఛన్ రూ.4వేలు ఇస్తాం అని హామీ ఇచ్చారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ ను ఇళ్ల వద్దకే తెచ్చిస్తాం. ప్రజాప్రభుత్వం రాగానే తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ పైనే పెట్టడం జరుగుతుంది. అంతే కాకుండా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని కూడా మరొకసారి వెల్లడించారు. 

 

ఇవి కూడా చదవండి:

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు 

 

ఎన్నారై టిడిపి ద్వారా లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు! 5,000 మంది ఎన్నారై లతో NRISE -AP ప్రచార కార్యక్రమం ప్రారంభం! డా. రవి వేమూరి ఆధ్వర్యంలో! 

 

పల్నాడు ప్రజల పాలిట పెన్నిధి! ఆస్తిలో సగానికి పైగా పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్! యువ రాజకీయవేత్తలకు ఆదర్శం శ్రీ కృష్ణ దేవరాయలు! 

 

EC నోటీసుకు స్పందించిన NRI TDP అమెరికా కోఆర్డినేటర్ జయరాం! వైసిపి తప్పుడు ప్రచారం! టిడిపి కోసం కృషి చేయాలి! 

 

ఎన్నారైలు గుంట నక్కలు - సాక్షి పేపర్! విరుచుకుపడిన ఎన్నారై టిడిపి యూఎస్ఏ సభ్యులు! ఎన్నారైలకు క్షమాపణ చెప్పాలి 

 

ఓట్లు అడిగే YCP నేతలకు వీటికి సమాధానం అడగండి! రాష్ట్రాన్ని ముంచిన వారికి "రాయి" తో కాదు "ఓటు" తో సమాధానం! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #Elections #Alcohol #EectionCommission #Politics #AndhraPradesh #AP #JSP #NaraLokesh