అభ్యర్థుల బెయిల్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు! ఈసీ ప్రత్యేకంగా వారిపై నిఘా పెట్టాలి! జూన్ 5 వరకు!

Header Banner

అభ్యర్థుల బెయిల్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు! ఈసీ ప్రత్యేకంగా వారిపై నిఘా పెట్టాలి! జూన్ 5 వరకు!

  Fri May 24, 2024 07:06        Politics

పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5 ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు  ఇచ్చింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేశారు. సాక్షులను ప్రభావితం చేయకూడదంటూ అభ్యర్థులకు షరతులు విధించారు. అభ్యర్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీకి హైకోర్టు ఆదేశాలు పంపడం జరిగింది. 

 

ఇవి కూడా చదవండి: 

పిన్నెల్లి చేసిన ఘనకార్యానికి వైసీపీ నేతలందరరూ తోడు! బెయిల్ ఇస్తే కౌంటింగ్ రోజు ఏం చేస్తాడో! దేవినేని ఉమా! 

 

అస్మిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట! జూన్ 6 వరకు! వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా! 

 

యూఏఈ: కొత్త విజిటింగ్ వీసా మార్గదర్శకాలు జారీ! ఇంటికి తిరిగి వెళ్ళిన వందలాది ప్రయాణికులు! ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే! 

 

రాజకీయనాయకులకు పల్నాడు ఎస్పీ మలిక గార్గ్ వార్నింగ్! పోలీస్ అధికారులకు హెచ్చరిక! ఒక్కరోజే 9 మందికి 41CrPC నోటీస్! 

 

మెరుగుపడుతున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ లో గాయపడిన ప్రయాణికుల పరిస్థితి!బ్యాంకాక్‌ నుండి స్వదేశాలకు ప్రయాణం! కొంతమంది పరిస్థితి ఆందోళనకరం! 

 

ముంబయిలో బాయిలర్ పేలడంతో అగ్నిప్రమాదం! ఆరుగురి మృతి! 30 మందికి పైగా! కిలోమీటరు దూరం వరకు! 

 

ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లో వీడియోలు బయటపెట్టాలి! వైసీపీకి మొదలైన వణుకు.. ఒక్కొక్కరికి ఇక మోతే!! 

 

ఎస్వీయూ పీఎస్ లో పులివర్తి నానిని విచారించిన పోలీసులు! నాపై హత్యాయత్నం చేస్తే వైసీపీ! రీపోలింగ్ కు వెళ్లాల్సిన అవసరం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #Elections #TDP #YCP #ElectionCommission #AndhraPradesh #HighCourt