మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం!

Header Banner

మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం!

  Thu Jun 27, 2024 20:50        Politics

దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ వెదర్ హాట్ హాట్ గా సాగుతోంది. ఓ వైపు పార్లమెంట్ స్పెషల్ సెషన్ తో రాజధానిలో కోలాహాలం నెలకొంది, మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో గురువారం ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, శరత్ పవార్, అప్ ఎంపీ సంజయ్ సింగ్, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే సహా ఇండియా కూటమిలోని ముఖ్య ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు.

 

ఇంకా చదవండి: రజనీకాంత్ ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయి కి దిగజారి పోయావు! వైరల్ అవుతున్న ట్వీట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇకపై ఇండియా కూటమి పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై డిస్కస్ చేశారు. స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలు జరిపిన నేతలు.. రానున్న రోజుల్లో నీట్, అగ్ని వీర్, నిరుద్యోగం వంటి అంశాలను పార్లమెంట్ లో లేవనెత్తి మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టాలని ఇండియా కూటమి నేతలు డిసైడ్ అయ్యారు. కాగా, నీట్ పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కుల కేటాయింపు వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నీట్ వివాదంతో పాటు నిరుద్యోగ సమస్య, అగ్ని వీర్ స్కీమ్ ను అవకాశంగా మల్చుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎటాక్ చేయాలని ఇండియా కూటమి నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి.

 

ఇవి కూడా చదవండి 

వాలంటీర్లకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్! అలా చేస్తే కఠిన చర్యలు! 

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించే ప్రయత్నం! కేంద్ర మంత్రి తో పురందేశ్వరి చర్చలు! 

 

మాచర్లకు పట్టిన పీడ వదిలింది! గుండా సన్నాసి పిన్నెల్లి అరెస్ట్! కఠినంగా శిక్షించాలి 

 

కేసు పెట్టిందే కాక వైసీపీ చెంచాలతో బెదిరింపు కాల్స్! వైరల్ ట్వీట్! 

 

చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక! ఓటింగ్ కు 7 గురు ఎంపీలు దూరం! 

  

ఆసక్తికరంగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక! ఎన్డీయేకి వైసీపీ మద్దతు? 

 

రైతు భరోసా పథకం పేరు మార్చిన ఏపీ సర్కార్! కొత్త పేరు అదే! 

 

క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్! 

  

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే! 

  

జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు! 

                                       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #NDA #India #BJP #Congress #IndianPolitics #Modi #RahulGandhi