విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

Header Banner

విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

  Sun Aug 11, 2024 09:10        Politics

ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న స్టైఫండ్‌ను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు 15 శాతం ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీని వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై వీరికి అధిక మొత్తం లభించనుంది. అయితే ఈ బెనిఫిట్ కేవలం కొంత మంది విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఫస్టియర్ స్టూడెంట్స్‌కు ప్రస్తుతం రూ.70 వేలు అందిస్తూ వస్తోంది. అయితే ఇకపై ఈ మొత్తం పెరగనుంది. రూ. 70 వేలు కాకుండా ఇకపై విద్యార్థులకు రూ.80,500 అందజేస్తారు. ఎంబీబీఎస్ హౌస్ సర్జన్స్‌కు ఇచ్చే రూ.22,527 మొత్తాన్ని కూడా పెంచేశారు.

 

ఇంకా చదవండివిశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధి ఖరారు! నేడు చంద్రబాబు ప్రకటన! ఆయన ఎవరంటే!

 

వీరికి ఇకపై రూ.25,906 లభించనున్నాయి. అలాగే పీజీ విద్యార్థులకూ స్టైఫండ్ పెరిగింది. దీని వల్ల విద్యార్థులకు చాలా బెనిఫిట్ లభిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా అధిక మొత్తం వస్తుంది. వైద్య విద్య అభ్యసించే స్టూడెంట్స్‌కు ఇది సానుకూల అంశం అని అనుకోవచ్చు. కాగా మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు జరగాల్సి ఉంది. తల్లిదండ్రులు ఈ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఇదే పథకం అమలు అయితే చాలా మందికి ప్రయోజనం కలుగుతుంది. తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకుంటూ ఉంటే రూ.30 వేలు.. అదే ముగ్గురు అయితే రూ. 45 వేలు వస్తాయి.

 

ఇంకా చదవండి: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దువ్వాడ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్! భార్యా, కూతురుపై హత్యాయత్నం ఫిర్యాదు!

 

వైఎస్ జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్! తిరస్కరిస్తే - ఇక ఎమ్మెల్యే సీటు కూడా పోయినట్టేనా?

 

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!

 

ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

 

కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!

 

కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!

 

విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!

 

జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!

 

మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!

 

ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!

 

ఉచిత బుకింగ్ ఎలా చేయాలో మీకు సులభమైన దశలు! ప్రజలకు గోదావరి ఇసుక అందుబాటులోకి!

 

ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?

 

పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples