విద్యుత్ ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు! ప్రమాదాలు నివారించడానికి మంత్రి కీలక ఆదేశాలు!

Header Banner

విద్యుత్ ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు! ప్రమాదాలు నివారించడానికి మంత్రి కీలక ఆదేశాలు!

  Sat Aug 31, 2024 16:40        Politics

వర్షాల కారణంగా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూసేందుకు మార్గదర్శకాలు ఇచ్చి, ప్రమాదాల నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలనీ, ప్రజల ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆస్ట్రేలియా:
 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

 

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

మీకు రేషన్ కార్డు ఉందాఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

 

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకిఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనాఅన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #current #supply #power #updates #latestupdate #todaynews #flashnews