చంద్రబాబును కలిసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు! ముహూర్తం ఖరారు?

Header Banner

చంద్రబాబును కలిసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు! ముహూర్తం ఖరారు?

  Thu Feb 15, 2024 19:24        Politics

 

సీఎం జగన్ కు బిగ్ షాక్... టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు... ఈ నెల 22న టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎంపీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన శ్రీకృష్ణదేవరాయులు...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ మేరకు చంద్రబాబు కూడా ఆయనను పార్టీలోకి స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి టీడీపీ టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

మరిన్ని వార్తలు చూడండి:

షర్మిల, సునీతపై పోస్టులు!! వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఫిర్యాదు!!

శ్రీకాళహస్తి నియోజకర్గంలో వైసీపీకి షాక్!!

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!     

ఆటో అన్నలకు గుడ్ న్యూస్!!

కాలవ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత!! పోలీసుల ఓవర్ యాక్షన్!!

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #Srikrishnadevarayalu #narasaraopet #narachandrababunaidu #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh