వైసీపీ పరిపాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి -అచ్చెన్నాయుడు

Header Banner

వైసీపీ పరిపాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి -అచ్చెన్నాయుడు

  Thu Feb 22, 2024 18:25        Politics

వైసీపీ పరిపాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి

– వైసీపీ ప్రభుత్వం మన రాష్ట్ర పరువును తీసింది

- ప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకోలేకుండా చేశారు

– ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ

 

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ 

 

– గతంలో ఎప్పుడూ జరగని విధంగా భారీ సభ నిర్వహిస్తాం

– వైసీపీ ప్రభుత్వ బాధితులంతా సభకు రావాలని కోరుతున్నాం

– వీలైనంత త్వరగా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం

– రెండు పార్టీలు పైనుంచి కిందిస్థాయి వరకు కలిసి వెళ్లాలని నిర్ణయించాం 

 

అమెరికా నుండి టీడీపీ ప్రచారానికి వచ్చిన NRI ఆకస్మిక మృతి!! 

 

– టీడీపీ-జనసేన మధ్య గొడవలు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు

– వైసీపీ పాలనను ప్రజలంతా అసహ్యించుకుంటున్నారు

– గెలవనని తెలిసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్ యత్నం

– వైసీపీ నేతలు మీడియాపై దాడులు చేస్తున్నారు

 

యలమంచిలి మండలం లక్ష్మీపాలెంలో నిమ్మల రామానాయుడు పర్యటన! 27 సంక్షేమ పథకాలు రద్దుచేశారు 

 

– మీడియా దాడులను ఖండిస్తూ తీర్మానం చేశాం

– కులాల మధ్య తగాదాలు పెడతారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– మా సభలకు వచ్చేవారిని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు

– బీజేపీతో మాట్లాడుతున్నా, పొత్తు గురించి త్వరలో ప్రకటన : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు 

 

ఇవి కూడా చదవండి: 

శాంతి భద్రతలపై కేంద్రానికి గవర్నర్ కీలక నివేదిక! మారనున్న రాష్ట్ర పరిణామాలు? 

 

రైతుల ఆందోళనలో యువరైతు మరణం!! తాత్కాలిక బ్రేక్!! 

 

విశాఖ ఆర్కేబీచ్‍లో మిలన్-2024 విన్యాసాలు! పాల్గొననున్న 50 దేశాలు!! 

 

మార్చి 3న రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కలు!! 

 

నేడు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం!! 

 

ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు!! రూట్ మార్చి ఘలక్ ఇచ్చిన షర్మిల!! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #pravasi #TeluguPravasi #TeluguMigrants #AndhraMigrants #Tdp #TDPparty #Politics #Acchennaidu