షాకింగ్ న్యూస్!! కేఏ పాల్ పార్టీలో చేరిన బాబు మోహన్!!

Header Banner

షాకింగ్ న్యూస్!! కేఏ పాల్ పార్టీలో చేరిన బాబు మోహన్!!

  Mon Mar 04, 2024 17:14        Politics

తెలంగాణ: అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీ లో చేరారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బాబు మోహన్ కు కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. బాబు మోహన్ చేరికతో పార్టీకి బలం చేకూరిందని పాల్ అన్నారు.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

గత ఎన్నికల్లో అందోల్ని నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసిన బాబుమోహన్.. మూడో స్థానానికే పరిమితమయ్యారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి: 

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు కీలక తీర్పు!!

 

క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!

 

అది జీర్ణించుకోలేక ఫ్యాక్షనిస్టుగా ప్రవర్తిస్తున్న జగన్!! నారా లోకేష్

 

వైసీపీకి బిగ్ షాక్!! మరో మంత్రి టీడీపీ గూటికి!!

 

నా భర్త ఆత్మహత్యకి కారణం అదే! ఆ ఫ్యామిలీలో అలాంటి సంఘటనలు..   

 

Evolve Venture Capital

 

 నెల్లూరు: మితిమీరిపోతున్న వైసీపీ అరాచకాలు!! మహిళా నేత ఇంటి పై దాడులు!!

 

వైసీపీ కోసం పని చేయాలంటూ వలంటీర్ల పై నరసరావుపేట ఎమ్మెల్యే ఒత్తిడి!!

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #KAPaul #BabuMohan #PrajaSanthiParty #Telangana #AndhraPravasi #Pravasi