కోటప్పకొండ కాకతీయ సత్రంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి!!

Header Banner

కోటప్పకొండ కాకతీయ సత్రంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి!!

  Sat Mar 09, 2024 02:42        Politics

గుంటూరు : కోటప్పకొండ కాకతీయ సత్రంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు మాజీ మంత్రి ప్రత్తిపాటి... అల్ఫాహారం, అన్నప్రసాదం, మజ్జిగ పంపిణీ కేంద్రాలు కూడా ప్రారంభం చేసారు. అనంతరం టీడీపీ మద్దతుదారుల ప్రభలకు పూజలు చేసారు.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

నవ్యాంధ్ర సుభిక్షంగా ఉండాలని... పాలకుల చేతిలో మోసపోయిన నవ్యాంధ్రను స్వామి కాపాడాలి... రాబోయే రోజుల్లో ప్రజల బాధలు తీర్చే సర్కారు రావాలి అని స్వామిని ప్రార్థించా అని తెలిపారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:    

మహిళా సాధికారత అంటే ఓట్ల రాజకీయం కాదు!! మన ఆడబిడ్డల బాగు!! చంద్రబాబు

 

బిజెపి జనసేన కలిపి అసెంబ్లీ 30 పార్లమెంటు! కుదిరిన అవగాహన? అమిత్, బాబు, పవన్

  

పొత్తుల గురించి విష ప్రచారం చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం!! నాదెండ్ల మనోహర్

 

Evolve Venture Capital  

 

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

  

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #కోటప్పకొండ #PattipatiPullarao #guntur #AndhraPravasi #Pravasi #Chilakaluripet