ఢిల్లీలో ముగిసిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ !! 50 స్థానాలకు అభ్యర్థులు ఖరారు!!

Header Banner

ఢిల్లీలో ముగిసిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ !! 50 స్థానాలకు అభ్యర్థులు ఖరారు!!

  Wed Mar 20, 2024 07:18        Politics

ఢిల్లీలో ముగిసిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ...  ఈనెల 21న మరోసారి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ - అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, ఒడిశా సహా 8 రాష్ట్రాల లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించిన కమిటీ... 50 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం.

 

రిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు వాయిదా... తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఈనెల 21న జరిగే సమావేశంలో చర్చించనున్న కమిటీ

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

సంచలన నేషనల్ సర్వే రిపోర్ట్ లు విడుదల! అత్యధిక మెజారిటీ!! ఏపీలో కూటమిదే! 18 - 160 పైగానే

 

నా గెలుపు కోసం పిఠాపురం నుంచి పోటీ చేయట్లేదు!! పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!!

 

కోనసీమ: వైసీపీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వలంటీర్లపై వేటు!! 16 మంది వలంటీర్లను!!

 

కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం!! ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారు..

 

కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా ఉదయ్‌ను ప్రకటించిన పవన్ కల్యాణ్!

 

Evolve Venture Capital  

 

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

 

మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!

 

వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!

 

సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Congress #Delhi ##2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh