Header Banner

40 మందికి శిరోముండనం శిక్ష... ప్రేమ పెళ్లికి ప్రతీకారం!

  Fri Jun 13, 2025 11:05        India

వేరే కులం వ్యక్తిని యువతి ప్రేమ వివాహం చేసుకోగా.. ఊరి నుంచి వెలి తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు 40 మంది శిరోముండనం చేయించుకోవాల్సి వచ్చిన అమానవీయ ఘటన ఇది. ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్ సమితిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు.. స్థానిక గోరఖ్పూర్ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. యువతి తరపు వారు ఈ బంధానికి అంగీకరించకపోవడంతో ఇద్దరూ మూడు రోజుల క్రితం పెళ్లి చేసేసుకున్నారు. ఆ జంట గురువారం గ్రామానికి రావడంతో విషయం తెలిసిన పెద్దలు గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబ సభ్యులను వెలివేశారు. దీని నుంచి తప్పించుకోవాలంటే శిక్షగా శిరోముండనం చేసుకుని, మూగ జీవాలను బలిచ్చి, నూతన జంటకు పెద్దకర్మ చేయాలని ఆదేశించారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు, బంధువుల్లో 40 మంది పురుషులు శిరోముండనం చేయించుకుని మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. దీనిపై పోలీసులను అడగ్గా తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు. 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?

 

 ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!

 

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!

 

మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!

 

తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..

 

హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!

 

 ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..

 

ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #40 #odisha #people #love #marriage #revenge