Header Banner

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

  Tue Apr 15, 2025 10:52        Politics

మంత్రి నారాయణ రాజధాని అమరావతిలో పర్యటించి, నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ లభ్యతను పరిశీలించారు. అనంతవరంలో ఉన్న మైన్స్ పరిస్థితిని స్వయంగా పరిశీలించగా, డ్రోన్ సర్వే ద్వారా వివరమైన సమాచారం సేకరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో మైన్స్ తవ్వకాల వల్ల ఏర్పడిన ఇబ్బందుల నేపథ్యంలో, ఈసారి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాల కోసం గ్రావెల్ మెటల్ అత్యవసరం కావడంతో, మైనింగ్ శాఖతో కలిసి సమన్వయం చేస్తున్నామని చెప్పారు.

 

ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అమరావతిలో ప్రస్తుతం రూ.64 వేల కోట్ల విలువైన నిర్మాణ పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం రాజధానిని పట్టించుకోకపోవడంతో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయని, చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక రీ-టెండర్ల ప్రక్రియ మొదలయ్యిందని పేర్కొన్నారు. అమరావతిని ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ముందుకెళ్తోందని చెప్పారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #Amaravati #AmaravatiDevelopment #CapitalCityRevival #BuildAmaravati #MegaCityVision