Header Banner

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

  Sat Jun 07, 2025 13:35        Politics

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ నేతలకు కీలక సూచనలు జారీ చేశారు. పార్టీలో ఇతరులను చేర్చుకునేముందు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. పార్టీలోకి చేరదలుచుకున్న వారిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత మాత్రమే ఆహ్వానించాలని సూచించారు. అలాగే, పార్టీకి చెందిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులంతా ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. పార్టీ శ్రేయస్సు, పరిమితుల దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పల్లా తెలిపారు.

WhatsApp Image 2025-06-07 at 1.05.21 PM.jpeg

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...

 

వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

  

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TDP #PallaSrinivasaRao #TDPLeadership #TDPMembershipRules #PartyJoiningGuidelines #AndhraPolitics #TDPUpdates #PoliticalIntegrity #CleanPolitics #TDPNews