Header Banner

ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్! మెటర్నిటీ లీవ్‌తో పాటు జీతం కూడా!

  Sun Mar 02, 2025 10:17        Politics

ఆశా వర్కర్లకు అద్దిరిపోయే న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. గ్రాట్యుటీ చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే… రిటైర్మెంట్‌ ఏజ్ పెంచేశారు. ఎన్నికల టైమ్‌లో ఆశా వర్కర్లకు కీలక హామీలిచ్చారు చంద్రబాబు. తాము అధికారంలోకి వస్తే… గ్రాట్యుటీతో పాటు రిటైర్మెంట్ ఏజ్‌ను కూడా పెంచుతామన్నారు. ఆ హామీలనే అమలు చేయబోతున్నామంటూ ఆశా వర్కర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పారు చంద్రబాబు. ఆశా కార్యకర్తల పదవి విమరణ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. 180 రోజుల మెటర్నిటీ లీవ్‌కు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మెటర్నిటీ లీవ్ సమయంలో జీతం కూడా ఇవ్వనున్నారు. ఇటు ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించింది ప్రభుత్వం.


ఇది కూడా చదవండి: UAE: యువ బైకర్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు! ఇలా చేస్తే భారీ జరిమానా, కఠిన చర్యలు!


వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42వేల 752 మంది ఆశా కార్యకర్తలున్నారు. గ్రామాల్లో 37వేల 17 మంది, పట్టణాల్లో 5వేల 735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారు నెలకు 10వేల రూపాయల వేతనం పొందుతున్నారు. ఇక సర్వీస్ పూర్తయ్యేనాటికి గ్రాట్యూటీ లాంటి బెనిఫిట్స్‌తో ప్రతిఒక్కరికి లక్షన్నర మేర లబ్ధి చేకూరనుంది. ఇటు ప్రభుత్వ నిర్ణయంతో ఆశా వర్కర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెటర్నిటీ లీవ్‌ ఇవ్వడం.. ఆ లీవ్‌ సమయంలోనూ శాలరీ ఇస్తామని ప్రకటించడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేవ్. ఇచ్చినమాట నిలబెట్టుకున్నారంటూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు! ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి..

 

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ashaworkers #goodnews #salaries #leaves #todaynews #flashnews #latestnews