Header Banner

రుషికొండ బిల్లులు ఎందుకు చెల్లించారో వివరణ కోరిన మంత్రి! ఇకపై చెల్లింపులపై కఠిన ఆదేశాలు!

  Sat Feb 15, 2025 12:46        Politics

మంత్రి పయ్యావుల కేశవ్‌ రుషికొండ ప్యాలెస్‌ కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపు వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బిల్లులు ఎందుకు చెల్లించారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై ఆయన మండిపడ్డారు. ఈ చెల్లింపులపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణ పనుల బిల్లులు చెల్లించలేదన్న అధికారుల వివరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లులు చెల్లించినట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, వేరే బిల్లులైనా సరే ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని మంత్రి తీవ్రంగా ప్రశ్నించారు.


ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!



గతంలో స్పష్టంగా చెప్పినా ఇలాగే కొనసాగిస్తారా? అంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌కు చెల్లించిన మొత్తం, ఏయే పనులకు బిల్లులు చెల్లించారన్నదానిపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా? లేక స్వంత నిర్ణయమా? అని అధికారులను నిలదీశారు. ఇకపై ఆ కాంట్రాక్టర్‌ చేపట్టిన ఏ పనులకైనా చెల్లింపులు వద్దని స్పష్టం చేశారు. సీఎం లేదా తన అనుమతి లేకుండా ఎలాంటి చెల్లింపులు జరపరాదని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

 

ఇలాంటి నీచుడిని ఏమి చేయాలితలపై కత్తితో పొడిచి.. నోట్లో యాసిడ్ పోసి.. ఆ తర్వాత అత్యాచారం - ఏపీలో షాకింగ్ సంఘటన!

 

వాలంటైన్స్ డే.. ముసలోడి ప్రేమ ముదిరిపోయిందిగా.. దివ్వెల‌.. దువ్వాడ.. ఈ ప్రేమ‌జంట‌ వీడియోపై ఓ లుక్కేయండి!

 

వైసీపీ నేతల్లో పెరిగిన టెన్షన్.. వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం.. 88 మందిపై పోలీసులు కేసు నమోదు!

 

మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!

 

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!

 

ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #rushikonda #palace #bills #minister #fire #todaynews #flashnews #latestupdate