Header Banner

అమరావతిలో మోదీ పర్యటన! కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన!

  Sun Apr 27, 2025 18:15        Politics

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి రానున్నారు. అమరావతి పునఃప్రారంభ పనుల కోసం రూ.లక్ష కోట్లకుపైగా విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం వెలగపూడి సచివాలయం వెనుక 250 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి పునఃప్రారంభానికి సూచికగా ఒక పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.

 

ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా అమరావతికి వెళ్లి, 3.45 నుంచి 4 గంటల వరకు పెవిలియన్ సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత సాయంత్రం 5.20కి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. ప్రధాని బహిరంగ సభ కోసం ప్రభుత్వం మూడు వేదికలను సిద్ధం చేసింది.

 

ఇది కూడా చదవండి: ఈఎన్సీ ఇంట్లో ఏసీబీ సోదాలు! కీలక పత్రాలు స్వాధీనం! వేల కోట్ల అవినీతి గుట్టురట్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

హెచ్-1బీ ఆశావహులకు అమెరికా షాక్! ఇకనుండి అవి తప్పనిసరి!

 

కేంద్ర నిఘా సంస్థ పేరుతో వదంతులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ

 

పోలవరంపై రీసర్వే నిర్వహించాలి.. షర్మిల కీలక వ్యాఖ్యలు!

 

గుడ్న్యూస్ చెప్పిన సర్కార్.. బార్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గింపు..

 

వైసీపీ బాగోతం! అధికారంలో బెదిరింపులు.. బయటపడ్డాక బెయిల్ పిటీషన్లు!

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!

 

అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు! కాశ్మీర్ ఎల్ఓసీ పొడవునా..

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #modivisit #andhrapradesh #modiinaandhra #amaravati #pmmodi #shankusthapana