Header Banner

భ‌లేదొంగ‌లు.. ఎత్తుకెళ్లిందెంటో తెలిస్తే షాక‌వ్వాల్సిందే.. ఏక కాలంలో ఇలా.!

  Thu Mar 13, 2025 14:17        India

హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలో గ‌త కొన్నిరోజులుగా దొంగ‌లు రెచ్చిపోతున్నారు. చేతికి అందిన‌కాడికి దోచుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల త‌ర‌చూ దోపిడీ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే, తాజాగా న‌గ‌రంలోని మూసారాంబాగ్ ప‌రిధిలోని ఈస్ట్ ప్ర‌శాంత్ న‌గ‌ర్‌లో దొంగ‌లు వింత చోరీకి పాల్ప‌డ్డారు. అపార్ట్‌మెంట్స్‌లో చొర‌బ‌డి చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్లారు. ఏక కాలంలో ఇలా నాలుగు అపార్ట్‌మెంట్ల‌లో దోపిడీకి పాల్ప‌డ్డారు. ఉద‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి చూసిన అపార్ట్‌మెంట్ వాసుల‌కు త‌మ చెప్పులు, బూట్లు క‌నిపించ‌క‌పోవ‌డంతో కంగుతిన్నారు. వెంట‌నే సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించ‌గా దొంగ‌లు ఎత్తుకెళ్లిన‌ట్లు గుర్తించి షాక‌య్యారు. కొస మెరుపు ఏంటంటే బాధితుల్లో మ‌హిళా స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్, ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్ట‌ర్ ఉండ‌టం. ఈ దొంగ‌త‌నానికి సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Robbery #Thieves #Sandals #Hyderabad #TeamIndia #ViralVideos