రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!

Header Banner

రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!

  Sat Jul 20, 2024 07:52        Politics

ఏపీలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ప్రసిద్ధికెక్కిన నెల్లూరు రొట్టెల పండుగ ఈ నెల 17న ఘనంగా ప్రారంభమైంది. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువులో ఈ వేడుక ఐదు రోజుల పాటు జరగనుంది. మతాలకు అతీతంగా భక్తులు ఈ పండుగలో పాలుపంచుకుంటారు. కాగా, నెల్లూరు రొట్టెల పండుగకు ఏపీ సీఎం చంద్రబాబు రూ.5 కోట్లు మంజూరు చేశారు. రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు రొట్టెల పండుగను 2014లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.



ఇంకా చదవండి: మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కు బ్రేక్ వేసిన పోలీసులు! వారికి నో ఎంట్రీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తస్మా జాగ్రత్త! ఎలక్ట్రిక్ హీటర్‌ నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన నిజాలు!

 

తెలుగు రాష్ట్రాలలో మహిళలకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన బంగారం ధర!

 

ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సేవలు! కారణం ఏంటంటే!

 

చంద్రబాబు బెయిల్ పిటిషన్! విచారణ మరోసారి వాయిదా!

 

అమెరికాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం! రష్యాకు దారి మళ్లింపు! ఎందుకో తెలుసా?

 

రామ్ చరణ్ కు మరో అంతర్జాతీయ గౌరవం! ఆస్ట్రేలియాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కు!

 

రైతులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! వారికి మూడేళ్లు సబ్సిడీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Nellore #RotiFestivalNellore #TDP-JanaSena-BJPAlliance #AndhraPradesh