విజయవాడలో ముగ్గురు బాలికలు మిస్సింగ్!! గంటలో పోలీసుల చేజ్!!

Header Banner

విజయవాడలో ముగ్గురు బాలికలు మిస్సింగ్!! గంటలో పోలీసుల చేజ్!!

  Thu Feb 15, 2024 17:49        Politics

విజయవాడ: నిడమనూరు హైస్కూల్ లో బాలికల మిస్సింగ్...  ఈ  కేసుని పటమట పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. బుధవారం ఉదయం స్కూల్ కి అని బయలుదేరిన ముగ్గురు బాలికలు సాయంత్రం ఇంటికి రాలేదు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

తల్లిదండ్రులు స్కూల్లో ఆరా తీయగా అసలు స్కూల్ కే రాలేదని చెప్పడంతో వారు పటమట పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... సీసీ కెమెరాల ద్వారా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో గుర్తించారు. గంటల వ్యవధిలోనే బాలికలను గుర్తించి తల్లిదండ్రులు వద్దకు చేర్చారు. పోలీసుల తీరు ను  ప్రశంసించిన పలువురు...

 

మరిన్ని వార్తలు చూడండి:

నేడు విజయవాడలో ‘విధ్వంసం’!! అతిధులుగా చంద్రబాబు, పవన్!!

నేడు విజయవాడలో ‘విధ్వంసం’!! అతిధులుగా చంద్రబాబు, పవన్!!

యూఏఈ లో ప్రధాని మోడీ పర్యటన వివరాలు! అహ్లాన్ మోడీ కార్యక్రమంలో ప్రసంగం!

తూర్పుగోదావరి జిల్లా టిడిపి అభ్యర్థులు 10 మంది ఖరారు! వివరాలు

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

 

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #ఆంధ్రప్రవాసి #AndhraPravasi #Pravasi #Vijayawada #kidsMissing