త్వరలో టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ!! అధిష్టానం గ్రీన్ సిగ్నల్!!

Header Banner

త్వరలో టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ!! అధిష్టానం గ్రీన్ సిగ్నల్!!

  Mon Feb 19, 2024 13:51        Politics

త్వరలో టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ మాగుంట - ఈనెల చివర్లో లేదా మార్చి మొదటి వారంలో టీడీపీలోకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి...  రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం... ఒంగోలు నుంచి కొడుకు రాఘవరెడ్డిని టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించే యోచన... మాగుంట చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీడీపీ అధిష్టానం... మాగుంట రాకతో ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్‍లో బలపడనున్న టీడీపీ.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

'ఢిల్లీ ఛలో' కార్యక్రమాన్ని నిలిపివేసిన రైతులు!!

సిద్ధం సభల్లో ఏరులై పారుతున్న మద్యం!! ఆకలితో అల్లాడిపోతున్న పోలీసులు!!

భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న పవన్!! రేపటి నుంచి బస అక్కడే??

సిద్ధం సభల్లో ఏరులై పారుతున్న మద్యం!! ఆకలితో అల్లాడిపోయిన పోలీసులు!!

కొడాలి నానికి బిగ్ షాక్!! గుడివాడలో వేడెక్కిన రాజకీయం!!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #OngleMP #Magunta #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024