తిరుపతి సభకు తెలంగాణ సీఎం...!!

Header Banner

తిరుపతి సభకు తెలంగాణ సీఎం...!!

  Tue Feb 20, 2024 10:48        Politics

తిరుపతి సభకు తెలంగాణ సీఎం..!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతుంది. ఏపీపీసీసీ చీఫ్ బాధ్యతలను వైఎస్ షర్మిల చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతి వేదికగా ఆ పార్టీ భారీ సభను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 25న జరగబోయే బహిరంగ సభలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్దరామయ్యలు పాల్గొంటారని ఆ పార్టీ నేతలు అంటున్నారు ఈ సభ ద్వారానే ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించే అవకాశముందని అంటున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

అనంత లోకాలకు మార్గాలు... అనకాపల్లి రహదారులు! - నారా లోకేష్

పార్టీ కోసం రూ.10 కోట్లు విరాళం!! సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది!! - పవన్ కల్యాణ్

ఫీజు రీయింబర్స్ పేరుతో విద్యార్థులను మోసం!! సంక్షేమ పథకాలు మొదలుపెట్టిందే టీడీపీ!!- నారా లోకేష్

అనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!! మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు!!

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి!! లోకేష్ కు విజ్ఞప్తి!!

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #RevanthReddy #Tirupathi #Congress #AndhraPravasi #Pravasi #TelanganaCM #AndhraPradesh