ఒంగోలులో సీఎం కార్యక్రమానికి పలువురు వైసీపీ నేతల డుమ్మా!

Header Banner

ఒంగోలులో సీఎం కార్యక్రమానికి పలువురు వైసీపీ నేతల డుమ్మా!

  Fri Feb 23, 2024 13:49        Politics

ప్రకాశం : ఒంగోలులో సీఎం కార్యక్రమానికి పలువురు వైసీపీ నేతల డుమ్మా

– సీఎం కార్యక్రమానికి హాజరుకాని ఎంపీ మాగుంట, దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, తనయుడు సుదీర్

– వైసీపీ నుంచి ఆహ్వానం అందలేదంటున్న ఎంపీ మాగుంట సన్నిహితులు

 

సీఎం జగన్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు!! 

 

– అధికారుల నుంచి మాత్రమే ఆహ్వానం అందిందంటున్న సన్నిహితులు

– వేణుగోపాల్ కు సిట్టింగ్ స్థానాన్ని కొనసాగించని వైసీపీ అధిష్టానం

– వైసీపీని వీడే యోచనలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు

 

మచిలీపట్నం ఎంపీ స్థానంపై వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం!! 

 

– భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ సన్నిహితులతో బాబూరావు సమాలోచనలు

– సీఎం కార్యక్రమానికి నేతల గైర్హాజరుపై వైసీపీ అధిష్టానం ఆరా

 

ఇవి కూడా చదవండి:   

అమరావతి : రాజధానిలో అక్రమ మట్టి తవ్వకాలు... 

 

పేదల పక్షపాతి జగన్ నెల పర్యటన ఖర్చు!! షాక్ అవ్వకండి!! 

 

విభజిత ఏపీలో తొలి మహిళా ఆర్టీఐ కమిషనర్!! 

 

మోదీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ రాహుల్ గాంధీ!! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Politics #TDP #YCP #YCPparty #AndhraPradesh #APPolitics