మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం!

Header Banner

మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం!

  Sat Mar 09, 2024 20:32        Politics

ఉమ్మడి సభ కోసం చిలకలూరిపేట నియోజకవర్గంలో స్థలం పరిశీలన

– ఉమ్మడి సభ కోసం స్థలం పరిశీలించిన టీడీపీ, జనసేన నేతలు

– బొప్పూడిలో 150 ఎకరాల స్థలం గుర్తించి అధిష్టానానికి చెప్పిన నేతలు

–  ఈ నెల 17 లేదా 18న జరిగే సభకు హాజరుకానున్న ప్రధాని మోదీ

– ఒకే వేదికపైకి రానున్న మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ 

- సభా ఏర్పాట్ల సమన్వయానికి కమిటీలు ఏర్పాటు చేసుకున్న 3 పార్టీలు 

 

ఇవి కూడా చదవండి:

సాయంత్రంలోగా ఢిల్లీలో ఉండాలని కిషన్ రెడ్డికి అధిష్టానం ఆదేశం!! ఏమిటో !! 

 

రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తికి చంద్రబాబు అభినందనలు!! 

 

అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు 

 

గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద హైడ్రామా!! సీసీటీవీ ఫుటేజ్ తో దొరికిపోయిన వంశీ!! 

 

ఆ విషయంలో పవన్ కల్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారు!! వంగలపూడి అనిత 

 

కోటప్పకొండ కాకతీయ సత్రంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి!! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Politics #TDP #YCP #YCPparty #AndhraPradesh #APPolitics #JSP #TDPJSPTogether #Elections