ప్రభుత్వ దాష్టీకానికి కడప జిల్లాలోని చేనేత కుటుంబం బలైంది -చంద్రబాబు

Header Banner

ప్రభుత్వ దాష్టీకానికి కడప జిల్లాలోని చేనేత కుటుంబం బలైంది -చంద్రబాబు

  Sun Mar 24, 2024 07:59        Politics

- వైసీపీ నేతల కబ్జాకాండ నిండు కుటుంబం ఉసురు తీసింది

- కబ్జారాయుళ్లతో పోరాడలేక బీసీ కుటుంబం ప్రాణాలు తీసుకుంది

- మాటలకందని విషాదం ప్రతి ఒక్కరినీ ఆందోళనలో పడేస్తోంది

- ఒంటిమిట్ట మండలం మాధవరంలో జరిగిన ఘటనకు సీఎం ఏం చెబుతారు?

- ఎంత ఆవేదన చెందితే ఇలా ప్రాణాలు తీసుకుంటారో తెలుసా?

- సొంత జిల్లాలో జరిగిన ఘటనపై జగన్ తక్షణం స్పందించాలి

- ఆత్మహత్య ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : టీడీపీ అధినేత చంద్రబాబు

 

ఇవి కూడా చదవండి:

ఇసుక తవ్వకాలపై నివేదికలు కోరుతూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!! మూడు రోజులే టైం!! 

 

ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం!! నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి 

 

దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా!! రచ్చబండ సభల్లో లోకేష్ భరోసా!! 

 

పురంధేశ్వరి రాజీనామా లేఖ!! నిజమా ?? 

 

ఈడీ కస్టడీలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ !! 

 

నేటికీ జమ కాని ఆసరా డబ్బులు!! ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు? ఆచంట సునీత 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Politics #TDP #YCP #YCPparty #AndhraPradesh #APPolitics #JSP #TDPJSPTogether #Elections