మామ గెలుపు అల్లుడు మొక్కులు! పవన్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని! ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

Header Banner

మామ గెలుపు అల్లుడు మొక్కులు! పవన్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని! ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

  Sat Jun 15, 2024 15:28        Cinemas, Politics

ప‌వ‌న్‌ పిఠాపురం నుంచి పోటీచేసి ఘ‌న విజ‌యం సాధించారు. 70వేల‌కు పైగా మెజారిటీతో బంప‌ర్ విక్ట‌రీ సాధించారు. తాజాగా ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే, పవ‌న్ క‌ల్యాణ్ ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో ఆయన మేన‌ల్లుడు, సినీ న‌టుడు సాయి దుర్గా తేజ్ తిరుమలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని సాయి తేజ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. పవన్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డంతో, చెప్పిన‌ట్లుగానే సాయితేజ్ కాలినడకన తిరుమలకు వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్లారు. అలిపిరి నుంచి సాయి తేజ్ తిరుమ‌ల‌కు వెళుతున్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

 

ఇంకా చదవండి: సుప్రీంకోర్టులో విచారణ! నీట్‌ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు బిగ్ షాక్! భార్య శ్రీలక్షి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ!

 

అరే మరీ ఇంత మోసమా! అమెరికా మహిళకు షాక్! రూ.300ల గిల్ట్ నగలను రూ. కోట్లకు అమ్మిన భారతీయ వ్యాపారి! ఎంతో తెలిస్తే షాక్!

 

మామ మీ కోసం బంపర్ ఆఫర్ తెచ్చా! రూ.6 లక్షలకే కొత్త కారు! ఆపై రూ.74 వేల వరకు తగ్గింపు!

 

సుప్రీంకోర్టులో విచారణ! నీట్‌ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!

 

లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! చరిత్ర సృష్టించే దిశాగా స్టాక్!

 

కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య! అసలు ఎందుకు చంపారు? కారణం?

 

ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు! ట్రాక్ నిర్వహణ పనులతో 11 రైళ్లను!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Heronie #Pawankalyan #Sai #Tirupati