యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

Header Banner

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

  Tue Aug 06, 2024 14:53        Europe

ఇటీవల కాలంలో యూకేలో అల్లర్లు, హింస దారుణంగా పెరిగిపోయింది. ఓ వర్గానికి చెందిన వారు విచ్చల విడిగా రోడ్లపైకి వచ్చి దర్నాలు చేస్తూ.. హింసకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అల్లరి మూకలు షాపులు, కాంప్లెక్స్ లలో దూరి అందినకాడికి దోచుకుంటున్నారు. అలాగే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన భారత హైకమిషన్ అలర్ట్ జారీ చేసింది. దీంతో యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ సూచన ఇస్తూ అడ్వెజరీ జారీ చేసింది. యూకే చేరుకునే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది. అలాగే ఎవరైనా దాడులకు పాల్పడితే సేష్ జోన్ ఉండాలని వెంటనే తమకు సమాచారం అందించాలని లండన్ లోని భారత హైకమిషన్ సూచించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!

  

శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వ! ఆ పథకానికి సిద్ధమవ్వండి.. 15 కోట్ల మందికి మేలు! దరఖాస్తు ఇలా చేసుకోండి!

 

డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులు! వెంటనే అప్లై చేసుకోండిఈ అవకాశం మిస్ చేసుకోవద్దు! 55 శాతం మార్కులు ఉంటే చాలు!

 

రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు - సైకో ప్రభుత్వంలో అనుభవించిన టార్చర్!

 

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Europe #UK #UnitedKingdom #UKNews #UKElections #UKUpdates