నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం! టేక్ ఆఫ్ అవుతుండగా...

Header Banner

నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం! టేక్ ఆఫ్ అవుతుండగా...

  Wed Jul 24, 2024 12:48        Others

భారత పొరుగు దేశం నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మాండు లోని త్రిభువన్ ఎయిర్ పోర్ట్ లో టేకాఫ్ అవుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో రన్వేపై నుంచి జారిపోవడంతో మంటలు అంటుకుని విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న సిబ్బందితో సహా 19 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్స్ సహయక చర్యలు చేపట్టాయి. దగ్ధమైన విమాన శకలాల నుండి సహయక సిబ్బంది ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన విమానం శౌర్య ఎయిర్ లైన్స కు చెందినదిగా అధికారులు వెల్లడించారు. ఘటన స్థలం వద్ద సహయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ వ్యాధి చికిత్సకు 16 కోట్లు! 9 నెలల చిన్నారిని ఆదుకోవాలంటే! NRI ల సహాయం కోసం టిడిపి ప్రెసిడెంట్ పిలుపు!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన చంద్రబాబు సర్కార్!

 

ఏపీ ప్రజలకు తీపికబురు చెప్పిన కేంద్ర! రాజధానికి బడ్జెట్ ఎంతంటే!

  

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! మాజీ ఎమ్మెల్యే రాజీనామా!

 

బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు! అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #India #Nepal #Travel #PlaneCrash #Airlines #AirTravel #World #NepalPlaneCrash