ఎన్నికల సంఘానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు! ప్రతిపక్షాలపై వివక్ష చూపుతున్నారా

Header Banner

ఎన్నికల సంఘానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు! ప్రతిపక్షాలపై వివక్ష చూపుతున్నారా

  Tue Feb 13, 2024 13:08        Politics, అమరావతి - The Capital, చైతన్యరథం - TDP E-PAPER

ఎన్నికల సంఘానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు – ఎన్నికల సమయంలో భద్రత అంశంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఫిర్యాదు – ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో వివక్ష చూపుతోందంటూ ఫిర్యాదు – అధికార పార్టీవారికి 4+4 వరకు గన్ మెన్లను కేటాయిస్తున్నారు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

– ప్రతిపక్షాలకు మాత్రం 1+1 భద్రత కేటాయిస్తున్నారు – భద్రతా సమీక్ష కమిటీ సమావేశమై భద్రతపై నిర్ణయాలు తీసుకోవాలి – అధికారపార్టీ వారు ఎవరి పేరు చెబితే వారికే గన్ మెన్లను ఇస్తున్నారు – అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి – అనధికారికంగా ఇచ్చిన గన్ మెన్లను ఉపసంహరించుకునేలా ఆదేశాలివ్వాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #Telugudsem #TDPNews #AndhraPradesh #APNews #APPolitics #RamgopalReddy #BhumiReddy #MLCtoElectionCommission