ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం! రెగ్యులర్‌గా అసెంబ్లీకి రానున్న జగన్! సైకో అధికార దుర్వినియోగం, RRR పరామర్శ!

Header Banner

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం! రెగ్యులర్‌గా అసెంబ్లీకి రానున్న జగన్! సైకో అధికార దుర్వినియోగం, RRR పరామర్శ!

  Mon Jul 22, 2024 14:55        Politics

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్‌తో రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. జగన్ భుజంపై చేయి వేసి ముచ్చటించిన రఘురామ, ఆయనను ప్రతి రోజు అసెంబ్లీకి రావాలని కోరారు. రెగ్యులర్‌గా వస్తానని జగన్ సమాధానం ఇచ్చారు. "సభలో ప్రతిపక్షం లేకపోతే ఎలా?" అంటూ రఘురామ చమత్కరించారు. తనకు జగన్ పక్కనే సీటు కేటాయించాలని మంత్రి పయ్యావులను రఘురామ కోరగా, సరే అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్లిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రఘురామకృష్ణంరాజు విషెష్ చెప్పారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


నేను అంబానీ చుట్టాన్ని కాదా
? పెళ్లికి నన్నెందుకు పిలవలేదు? క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని..జ్యోతిరెడ్డి

 

సినీనటి పై పోలీసు కేసు! అసలు ఆమె ఏమి చేసిందంటే?

 

శవ రాజకీయాలు చేయడం జగన్‌ పద్ధతి! 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన సైకో!

 

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

 

ఏపీకి శుభవార్తను వినిపించిన కేంద్ర ప్రభుత్వం! విజయవాడ డివిజన్ పరిధిలో 40 రైళ్లకు కొత్తగా 30 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్!

 

సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!

 

రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!

 

రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #assembly #meetings #TDP #CBN #amaravathi #andhrapradesh #todaynews #flashnews