వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

Header Banner

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

  Tue Aug 06, 2024 18:14        Politics

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై కేసు నమోదైంది. భరత్ PRO మల్లిఖార్జున్‌ పై కూడా కేసు నమోదు చేశారు. తిరుమల దర్శనం సిఫారసు లేఖల అమ్మకాలలో భాగంగా భరత్‌ గుంటూరు వాసుల నుంచి రూ.3 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేత చిట్టిబాబు చేసిన ఫిర్యాదుతో అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి





మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్‌వి ఫేక్ పనులు..ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. ఫేక్ గాళ్ల ఈ సమాజానికి చీడపురుగులు! తీవ్రస్థాయిలో స్పందించిన లోకేశ్, చంద్రబాబు!

 

శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వ! ఆ పథకానికి సిద్ధమవ్వండి.. 15 కోట్ల మందికి మేలు! దరఖాస్తు ఇలా చేసుకోండి!

 

డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులు! వెంటనే అప్లై చేసుకోండిఈ అవకాశం మిస్ చేసుకోవద్దు! 55 శాతం మార్కులు ఉంటే చాలు!

 

రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు - సైకో ప్రభుత్వంలో అనుభవించిన టార్చర్!

 

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #ANDHRAPRAVASI #police #case #arrest #scams #tickets #latestnews #livenews #todaynews #flashnews