19 పరుగులతో క్రీజులో ఉన్న రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి తడబడిన టాపార్డర్

Header Banner

19 పరుగులతో క్రీజులో ఉన్న రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి తడబడిన టాపార్డర్

  Thu Feb 15, 2024 12:07        Sports

రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 33 పరుగులకే ఇండియా 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 10 పరుగులకు, రజత్ పటిదార్ 5 పరుగులకు ఔట్ కాగా...

 

 ఇంకా చదవండి: చంద్రబాబు ఇంటి వద్ద కలకలం! ఫైర్ ఆక్సిడెంట్

 

 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

9 బంతులను ఎదుర్కొన్న శుభ్ మన్ గిల్ డకౌట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ (19), రవీంద్ర జడేజా (3) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2 వికెట్లు పడగొట్టగా... టామ్ హార్ట్లీ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం ఇండియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

కువైట్: అల్ గజాలి రోడ్డు మూసివేత! ఫిబ్రవరి 15...

 

నేడు మోదీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం.. గల్ఫ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయం!

 

మలేషియా: ఘోర అగ్ని ప్రమాదం లో బస్సు! ఒకరు...

 

భువనేశ్వరి స్పీచ్ కు చేనేతలు షాక్!! పద్మవర్షిణి పట్టుచీర ఒక్కటి చాలు!!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #RajkotTest #TeamIndia #TeamEngland #Score #CricketT20