చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి!! భారీగా చేరుకున్న వైసీపీ నేతలు!!

Header Banner

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి!! భారీగా చేరుకున్న వైసీపీ నేతలు!!

  Sat Mar 02, 2024 15:17        Politics

తెలుగుదేశంలోకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి... టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరడం జరిగింది. వేమిరెడ్డితో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు,  నేతలు భారీగా టీడీపీలో చేరారు.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్‍కు భారీగా చేరుకున్న నాయకులు... నా పరిధి మేరకు ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తునే ఉంటా... అది మరింతమందికి సేవ చేయాలనే రాజకీయాల వైపు అడుగేశా... టీడీపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మీ అందరి మద్దతు నాకు అవసరం... ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తా అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!

 

టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్!!

 

Evolve Venture Capital

 

దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్

 

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?? ఈ ఐదు విషయాలు తెలుసా మీకు?? లేదంటే తిప్పలే!!

 

ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #వేమిరెడ్డి #VemiReddy #Nellore #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6