బాగా దోపిడీ చేసినవారికి జగన్ ప్రమోషన్ ఇచ్చారు! హైకోర్టులో నాలుగు కేసులు: దూళిపాళ్ల నరేంద్ర

Header Banner

బాగా దోపిడీ చేసినవారికి జగన్ ప్రమోషన్ ఇచ్చారు! హైకోర్టులో నాలుగు కేసులు: దూళిపాళ్ల నరేంద్ర

  Wed Mar 06, 2024 13:25        Politics

– స్థలం వివాదంలో జోక్యం చేసుకుని దళిత మహిళపై దాడికి పాల్పడిన నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు – కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసుల దోపిడీ ముఠాకు నాయకుడు జగన్ - బాగా దోపిడీ చేసినవారికి జగన్ ప్రమోషన్ ఇచ్చారు - పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే రోశయ్య రూ.50 కోట్ల విలువైన భూమిని కొట్టేశారు -2011లో 56 మంది దళిత రైతులు హైకోర్టుకు వెళ్లారు - 56 మందికి భూమిని పంచాలని హైకోర్టును కోరితే ఆమోదించింది

 

ఇంకా చదవండి: చంద్రబాబుతో ముగిసిన పవన్ కల్యాణ్ సమావేశం! గంటన్నరపాటు ఇద్దరు నేతల మధ్య..

 

- దీన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల మళ్లీ హైకోర్టుకు వెళ్లారు - హైకోర్టులో నాలుగు కేసులు ఉన్నాయి - పోలీసులను ప్రయోగించి కోర్టుకు వెళ్లిన 56 మందిని బెదిరించారు - కేసులు ఉపసంహరించుకోకపోతే జైల్లో వేస్తామని బెదిరించారు -56 మందిలో కొందరు సంతకం చేసి కేసు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.. కానీ మొత్తం 56 మంది సంతకం చేయలేదు.. వారి సంతకాలు ఫోర్జరీ చేశారు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర

 



మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!

 

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

 

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

 

సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!

 

ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!

 

తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు! వివరాలు ఇవే!

 

ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #YCP #YCPLeaders #YCPMosum #AndhraPradesh #APNews #APpolitics #DulipallaNarendra #APHighcourt #APPolices