ప్రజల్లారా! పింఛన్ల విషయంలో నేడు జరుగుతున్న కుట్రలను ఛేదించండి!! చంద్రబాబు పిలుపు

Header Banner

ప్రజల్లారా! పింఛన్ల విషయంలో నేడు జరుగుతున్న కుట్రలను ఛేదించండి!! చంద్రబాబు పిలుపు

  Tue Apr 02, 2024 11:21        Politics

పింఛన్ల విషయంలో నేడు జరుగుతున్నదంతా పెద్ద రాజకీయ కుట్ర... రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బందులు పెట్టే పాలకులు అవసరం లేదు... ప్రజల్లారా! కుట్రలను ఛేదించండి.. దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండి... అధికారంలోకి రాగానే పింఛన్ రూ.4 వేలకు పెంచి ఇంటివద్దే అందిస్తాం...

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

పింఛన్లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు... తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ది పొందాలనేదే వారి ప్రయత్నం... ఇంటింటికీ పింఛన్ ఇవ్వొద్దని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి: 

భవన నిర్మాణ కార్మికులతో లోకేశ్ మాటామంతీ!! ఆవేదన పంచుకున్న కూలీలు!!

 

రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం!! షెడ్యూల్ ఇదే!!

 

అమల్లోకి వచ్చిన ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్!! ఇక ఆ వాడకం కు చెక్!!

 

తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం!!

 

Evolve Venture Capital  

 

కాకినాడ: గుడిలో వైసీపీ నేత వీరంగం!! అర్చకుడి పై కాలితో దాడి!! నివ్వెరపోయిన భక్తులు!!

 

ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!

 

సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #NaraChandraBabuNaidu #Pentions #CEC #Electioncommission #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6#TDP #YCP