సిట్ లేదు.. గిట్ లేదని మాట్లాడటం ఎంతవరకు సరి? సిట్ పై కేంద్రమంత్రి ఘాటైన ప్రశ్నలు! సుప్రీం ఆదేశాలకు భయపడ్డ జగన్!

Header Banner

సిట్ లేదు.. గిట్ లేదని మాట్లాడటం ఎంతవరకు సరి? సిట్ పై కేంద్రమంత్రి ఘాటైన ప్రశ్నలు! సుప్రీం ఆదేశాలకు భయపడ్డ జగన్!

  Sat Oct 05, 2024 15:08        Politics

తిరుపతిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఈ సందర్బంగా, రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఢిల్లీకి ఇండిగో ఫ్లైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఆయన సీఎం జగన్‌కు సంబంధించిన అంశాలపై కూడా స్పందించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను జగన్ స్వాగతిస్తారని భావించామని, కానీ సిట్ గురించి జగన్ ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. "సిట్ లేదు.. గిట్ లేదని మాట్లాడటం ఎంతవరకు సరి?" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సిట్ విచారణలో వాస్తవాలు పూర్తిగా బయటపడతాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #thirupathi #unionminister #kendhramanthri #site #inquiry #thirupathiladdu #flightlaunch #indigoflight #todaynews #Flashnews #latestupdate