ఏపీ ప్రజలకు భారీ శుభవార్త చెప్పిన టాటా గ్రూప్! 10 వేల ఉద్యోగాల తో టీసీఎస్ భారీ పెట్టుబడి! ముంబైలో టాటా గ్రూప్ తో లోకేష్ మీటింగ్ ఫలితం!

Header Banner

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త చెప్పిన టాటా గ్రూప్! 10 వేల ఉద్యోగాల తో టీసీఎస్ భారీ పెట్టుబడి! ముంబైలో టాటా గ్రూప్ తో లోకేష్ మీటింగ్ ఫలితం!

  Wed Oct 09, 2024 20:08        Politics

అమరావతి: ప్రముఖ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ మారనుంది. విశాఖ సాగర తీరంలో టీసీఎస్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి కలుగనుంది. ఇటీవల ముంబయిలో టాటా గ్రూప్ ఛైర్మన్తో సమావేశమైన మంత్రి నారా లోకేశ్.. విశాఖకు టీసీఎస్ను సాధించారు. ఈవీ, ఎయిరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులు పరీశీలిస్తామని టాటా గ్రూప్ తెలిపింది. స్టీల్, టూరిజం రంగాల్లో పెట్టుబడులనూ పరిశీలిస్తామని చెప్పారు. ఏపీకి లులు, ఒబెరాయ్, బ్రూక్ఫీల్డ్, సుజలాన్ తర్వాత టీసీఎస్ రానుంది. స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని లోకేశ్ చెప్పారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలుఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చుఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

  


   #andhrapravasi #companies #itcompanies #tcs #vizag #visakhapatnam #steelplant #tourism #todaynews #flashnews