మాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే!

Header Banner

మాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే!

  Thu Aug 15, 2024 22:56        Politics

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రోజా, ధర్మాన కృష్ణ ప్రసాద్ లపై విచారణకు సీఐడీ ఆదేశాలు జారీ చేసింది. ఆడుదాం ఆంధ్రా పేరుతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని, ఆ నిధుల్లో అవినీతికి పాల్పడ్డారని సీఐడికి ఫిర్యాదులు అందగా.. వారిపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సీపీని సీఐడీ అడిషనల్ డీజీ ఆదేశించారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో వీరు అవినీతికి పాల్పడ్డారని, వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవలంటూ ఆట్యాపాట్యా సంస్థ సీఈవో ప్రసాద్ సీఐడికి ఫిర్యాదు చేశారు. ప్రసాద్ ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

 

WhatsApp Image 2024-08-15 at 21.54.51.jpeg

 

ఇంకా చదవండివిద్యార్థులకు గుడ్ న్యూస్! ఉచితంగానే రూ. 48 వేలు - అదిరిపోయే స్కీమ్! ఏ తరగతి నుంచి అంటే - ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటేవీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

 

వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!

            

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #Roja #AadudaamAndhra #TDP #YCP