పల్నాడు: క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు!! అది చూసి ఓర్వలేకే!! పది రోజుల క్రితమే భాష్యం ప్రవీణ్!!

Header Banner

పల్నాడు: క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు!! అది చూసి ఓర్వలేకే!! పది రోజుల క్రితమే భాష్యం ప్రవీణ్!!

  Mon Apr 08, 2024 10:59        Politics

పల్నాడు జిల్లా: క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు

అర్థ రాత్రి సమయంలో కార్యాలయానికి నిప్పు

పది రోజుల క్రితమే కార్యాలయం ప్రారంభించిన తెదేపా అభ్యర్థి భాష్యం ప్రవీణ్

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

 

పెద్దఎత్తున మంటలు వ్యాపింటచంతో ఆందోళన చెందిన చుట్టుపక్కల వారు కార్యాలయానకిి పెట్టడం పై తెదేపా శ్రేణులు ఆందోళన

కార్యాలయం పరిశీలించిన భాష్యం ప్రవీణ్

వైకాపా వారి పనేనని ఆరోపించిన భాష్యం ప్రవీణ్

ప్రజాగళం సభకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకే కార్యాలయం కి నిప్పు పెట్టారని ఆరోపణ

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి: 

పురందేశ్వరి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2 లక్షల రుణ భారం!! ఈ సీఎంను కొనసాగించడం అవసరమా?

 

స్పామ్ కాల్స్ మరియు మేసేజ్ లతో విసిగి పోతున్నారా? మీ నెట్వర్క్ ద్వారా బ్లాక్ చేసుకోండి ఇలా! మీకోసం వివరాలు!

 

 ఇది కాంగ్రెస్‌ తయారుచేసిన మేనిఫెస్టో కాదు!!ఐటీ ముసుగులో బీజేపీ ఎన్నికల బాండ్లు రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

  

Evolve Venture Capital  

 

కువైట్: ఎన్నికల జోరు! అర్ధరాత్రి 12 దాకా! బరిలో 200 మంది! ఫలితాలు శుక్రవారం!

 

ఏపీ : బదిలీ చేసిన స్థానాల్లో ఈసీ కొత్త నియామకాలు!! ఈ రాత్రి 8లోగానే ఛార్జ్!! గుంటూరు ఐజీగా సర్వేశ్రేష్ఠ

 

రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?

  

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

.


   #Krosur #TDP #BashyamPraveen #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6 #TDPOffice