రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు! నాసిక్ నుంచి స్టాంప్ పేపర్లు..ఆంజనేయులు

Header Banner

రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు! నాసిక్ నుంచి స్టాంప్ పేపర్లు..ఆంజనేయులు

  Sun Apr 28, 2024 12:52        Politics

రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానంతో ప్రజలకు కష్టాలు పడుతున్నారు. నాసిక్ నుంచి స్టాంప్ పేపర్లు తీసుకురాకపోవడం గుట్టు ఏమిటి?  

 

ఇంకా చదవండి: జగన్ చేసిందేంటంటే.. అప్పులు పెంచుకుంటూ పోవడమే.. ఏడాదికి లక్ష కోట్లు ఖర్చు..రామకృష్ణుడు

 

ఇప్పటికే ప్రజలకు తెలియకుండా ఆన్ లైన్ హక్కులు మార్చెస్తున్నారు. జగన్ దురాలోచనలను అడ్డుకోవపోతే గజం స్థలం కూడా మిగలనివ్వడు అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

 

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

 

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

 

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #TDPNews #gvAnjaneyulu #AndhraPradesh #APpolitics