జగన్ చేసిందేంటంటే.. అప్పులు పెంచుకుంటూ పోవడమే.. ఏడాదికి లక్ష కోట్లు ఖర్చు..రామకృష్ణుడు
Sun Apr 28, 2024 12:39 Politicsరాష్ట్ర సంపాదన పెంచాలన్న ఉద్దేశం జగన్ కు లేదు. సంపద పెరిగితే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి చెందితే అప్పులు తగ్గుతాయనే విషయం కూడా జగన్ కు తెలియదు. ప్లానింగ్ లేకపోవడంతో అధికారులు కూడా మౌనంగా ఉండిపోయారు.
ఇంకా చదవండి: 2019 మే 30న జగన్ సీఎం పదవీ ప్రమాణం.. జగన్ ఆదేశాల మేరకే 3 కోర్టుల్లో..షర్మిల
జగన్ చేసిందేంటంటే.. అప్పులు పెంచుకుంటూ పోవడమే. దాదాపు రూ.14 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. ఖర్చులు ఎక్కువ అవుతున్నప్పుడు ఆదాయం పెంచుకోవాలి. అప్పులు తెచ్చుకుంటూ ఏదో చేస్తున్నామని చెప్పడం కాదు. అప్పులు తీర్చాలంటే ఏడాదికి లక్ష కోట్లు ఖర్చు పెట్టాలి అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #YanamalaRamakrishnudu #TDP #AndhraPradesh #Appolitics #ApNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.