వందేభారత్ ఛార్జీలతో సామాన్యులకు ఎదురుదెబ్బ! ఎగ్జిక్యూటివ్ ఛైర్కార్ ధరలు వింటే ఆశ్చర్యం!

Header Banner

వందేభారత్ ఛార్జీలతో సామాన్యులకు ఎదురుదెబ్బ! ఎగ్జిక్యూటివ్ ఛైర్కార్ ధరలు వింటే ఆశ్చర్యం!

  Sat Sep 21, 2024 09:08        Others

విశాఖ-దుర్గ్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఛార్జీలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. విశాఖ-విజయనగరం మధ్య దూరం 60కి. మీ. ఈ దూరానికి వందేభారత్లో ఛైర్కార్ ఛార్జీ రూ.435 కాగా, ఎగ్జిక్యూటివ్ ఛైర్కార్లో రూ.820గా ఉంది. సాధారణంగా డీలక్స్. బస్సులో దాదాపు రూ.100 ఛార్జీ ఉంటుంది. అంటే వందేభారత్లో నాలుగు రెట్లు అధికమన్నమాట.. దీంతో సామాన్యులు ఈ రైలు ఎక్కలేని పరిస్థితి. దూర ప్రాంత ప్రయాణికులకు ఈ రైలు ఉపయుక్తంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. సమయం ఆదా కావడంతోపాటు సౌకర్యవంతమైన ప్రయాణం లభ్యమవుతుందని వివరిస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..పోయేదెవరు..జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #andhrapravasi #vadheybharath #train #charges #highcost #todaynews #flashnews #latestupdate