చంద్రబాబు: మూడు రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం! పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది!

Header Banner

చంద్రబాబు: మూడు రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం! పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది!

  Sun Feb 18, 2024 20:08        Politics

ఉండవల్లి :-  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నినాసంలో మూడు రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం ముగిసింది. శుక్రవారం నుండి నేటి వరకు మూడు రోజుల పాటు యాగం వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన వేదపండింతులు పి.శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు.

ఇంకా చదవండి: బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం! నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం!

 

వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది రిత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చేత పలు పూజాక్రతువులు నిర్వహించారు. మూడవ  రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. ఈ యాగంలో పార్టీ కార్యాలయ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: కలకలం రేపుతున్న మీజీల్స్ వ్యాధి! సంవత్సరం వయసు ఉన్న చిన్నారికి! లక్షణాలు ఇవే! హెచ్చరిక జారీ!

 

జనం కుటుంబమై`నారా`!! జ‌గ‌న్ కుటుంబ‌మే మిగిలింది!!

 

జగన్ కోసం రంగంలోకి మేనత్త వైఎస్ విమలా రెడ్డి! మత ప్రచారకురాలా..? వైసీపీ కార్యకర్తనా..?

 

జనసేన కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి!! నామినేటెడ్ పదవులు వారికే - నారా లోకేష్ స్పష్టం

 

సరైన చోటులో మీటింగ్ పెట్టడం రాని సీఎం అని వ్యాఖ్యలు! వైసీపీ సిద్ధం సభ! ట్రాఫిక్ ఆగటంతో అవస్థలు!

 

గుంటూరులో పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు! వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews