ప్రత్యేకంగా కాన్వాయ్ దిగి ప్రజలతో చర్చించిన చంద్రబాబు! వినతి పత్రాలు స్వీకరణ!

Header Banner

ప్రత్యేకంగా కాన్వాయ్ దిగి ప్రజలతో చర్చించిన చంద్రబాబు! వినతి పత్రాలు స్వీకరణ!

  Fri Jul 12, 2024 16:36        Politics

సీఎం చంద్రబాబు నివాస వద్ద ఆసక్తికర గటన, సీఎం నివాసం నుంచి సచివాలయానికి కాన్వయలో బయలుదేరి సచివాలయానికి వెళుతూ  ఒక్కసారి  ఆగి కాన్వాయ్ లో నుంచి దిగి. చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలను కలిసి వారందరినీ ఆప్యాయంగా పలకరించి. ప్రజల సమస్యలను వినడంతో పాటు వారి నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. నేనున్నానని ధైర్యాన్ని నింపి సచివాలయానికి బయలుదేరారు. చంద్రబాబు తమను చూసి కారు దిగడంతో హర్షం వ్యక్తం చేస్తున్న సామాన్య ప్రజలు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


రైల్వే జిఎం అరుణ్ కుమార్ ని కలిసి పలు సమస్యలను వివరించిన ఎంపి శ్రీకృష్ణదేవరాయలు! పల్నాడులో ఆర్ ఓబీలు, ఆర్యుబిలు నిర్మాణ!

 

ఏపీ ఐఏఎస్ బదిలీలపై కీలకమైన మార్పులు ! 19 మంది కొత్త పాత్రల్లో !

 

వామ్మో.. వాయ్యో... ఏమిటి ఈ "వాట్స్ అప్" వినతుల వెల్లువ! తట్టుకో లేక పోతున్న సిబ్బంది! పర్సనల్ మెయిల్ ఐడీని ప్రకటించిన లోకేశ్!

 

ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!

 

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

 

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #latestnews #todaynews #latestupdates #CHANDRABABUNAIDU #hottopic #liveupdates #flashnews