ముగిసిన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం! ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్!

Header Banner

ముగిసిన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం! ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్!

  Wed Sep 18, 2024 22:08        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల పాలనపై ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళగిరిలో సీకే కన్వెన్షన్లో ఈ సమావేశం జరగ్గా.. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ పురంధేశ్వరి ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గోనగా.. సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 8.30 గంటలకు ముగిసింది. కాగా ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు ఇసుక సహా.. ఎలాంటి అక్రమాల జోలికి వెళ్లొద్దని సున్నితంగా హెచ్చరించించినట్లు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనపై ఈ నెల 20వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ప్రజల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి ఇస్తామని శాసనసభా పక్ష భేటీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP