దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు తిరుమల సిద్ధం! లక్షల మంది భక్తుల రాకకు భారీ ఏర్పాట్లు!
Thu Sep 19, 2024 09:40 Politicsదసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరుగనున్నాయి. రోజూ లక్ష మందికి పైగా భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మూల నక్షత్రం రోజున రెండు నుండి మూడు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. క్యూ లైన్లలో భక్తుల కోసం తాగునీరు, పాలు, అల్పాహారం వంటి సదుపాయాలు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ 9న ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు, అదే రోజు ప్రభుత్వం తరఫున కూడా పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు సమాచారం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు:
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!
మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!
మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..
సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!
ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #thirumala #thirupathi #devasthanam #navarathrulu #dussehra #thirupathi #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.