మీకు లాంగ్ జర్నీ అంటే ఇష్టమా? అయితే మీరు ఎక్కాల్సిన రైలు ఇదే!

Header Banner

మీకు లాంగ్ జర్నీ అంటే ఇష్టమా? అయితే మీరు ఎక్కాల్సిన రైలు ఇదే!

  Fri Sep 20, 2024 15:23        Travel

కొందరికి జర్నీ అంటే పడదు.. బస్సులో, ట్రైన్లో, కారులో ఇలా ఏ వాహనంలో ఎక్కడికి వెళ్లినా సిక్ అవుతుంటారు. తలనొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతుంటారు. ఇంకొందరికైతే ప్రయాణమంటే మహా సరదా.. లాంగ్ జర్నీ చేయాలని, పర్యాటక ప్రాంతాలను, కొత్త ప్రదేశాలను చుట్టి రావాలని ఉత్సాహం చూపుతుంటారు. అయితే ఇలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే.. ఏకంగా 13 రాష్ట్రాలను దాటుతూ వెళ్లే ట్రైన్ మన దేశంలో నడుస్తోంది.

 

ఇంకా చదవండిఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు! 

 

భారతీయ రైల్వేకు మంచి గుర్తింపు ఉంది. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు దేశంలో మొత్తం 28 రాష్ట్రాలను కలుపుతూ అనేక రైళ్లను నడుపుతున్నారు. ప్రజలు కూడా వీటిలో ప్రయాణించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే సుదీర్ఘ ప్రయాణాలు చేయాలని, కొత్త ప్రదేశాలను చూడాలని భావించే వారికోసం కూడా అనేక ట్రైన్లు అందుబాటులో ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. అలాంటి వాటిలో ఏకంగా 13 రాష్ట్రాల గుండా ప్రయాణించే నవయుగ్ ఎక్స్ప్రెస్ ఒకటి.

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

ఇండియన్ రైల్వే నవయుగ్ ఎక్స్ప్రెస్సు కర్ణాటక రాష్ట్రం, మంగుళూరు నుంచి జమ్ము తావి వరకు నడుపుతోంది. జర్నీలో భాగంగా ఇది కేరళ, తమిళనాడు, ఏపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా జమ్మూ కశ్మీర్ చేరుకుంటుందని రైల్వే నిపుణులు చెప్తున్నారు. మొత్తం నాలుగు రోజులపాటు ప్రయాణిస్తూ.. 13 రాష్ట్రాలను దాటడానికి ఈ రైలుకు 68 గంటల 20 నిమిషాల సమయం పడుతుందట. ఇకపోతే నవయుగ్ ఎక్సస్స్కు 12 రాష్ట్రాల్లో స్టాపులు ఉండగా.. ఒక్క హిమాచల్ ప్రదేశ్ మాత్రమే నాన్ స్టాప్ ఏరియా. ఏది ఏమైనా లాంగ్ జర్నీ ఇష్టపడేవారికి ఇదొక చక్కటి అవవకాశం అంటున్నారు నిపుణులు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Travel #Trains #TrainTravel #GoaTravel #GoaVibes #GoaIsOn #Secundrabad #SpecialTrainToGoa #Vascodagama