కలియుగ వైకుంఠంలో ఇలా జరగడం ఎంతో బాధాకరం! నివ్వెరపోతున్న ప్రపంచ భక్తజనం!

Header Banner

కలియుగ వైకుంఠంలో ఇలా జరగడం ఎంతో బాధాకరం! నివ్వెరపోతున్న ప్రపంచ భక్తజనం!

  Fri Sep 20, 2024 17:28        Devotional

తిరుమల లడ్డు కల్తీ బాధగా ఉంది : ప్రవాసీయుడు మాలేపాటి సురేష్ బాబు నాయుడు

కలియుగ వైకుంఠవాసున్ని చూడడానికి ప్రపంచ నలుమూలలనుండి వస్తుంటారు , తిరుమల లో వెలసిన వెంకటేశ్వర స్వామి కి ప్రపంచం అంతా భక్తులున్నారు .. గత రెండు రోజులనుండి మీడియా లో , సోషల్ మీడియాలో తిరుపతి లడ్డు లో కల్తీ నెయ్యి విషయం ప్రపంచ భక్త జనాన్ని నివ్వెర చేసిందని తిరుపతి కి చెందిన ప్రవాసీయుడు మాలేపాటి సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేసారు .. గత రెండు రోజులనుండి విదేశాలలో ఉన్న భారత దేశానికీ చెందిన అనేక మంది భక్తులు ఈ కల్తీ లడ్డు విషయాన్నయి అడుగుతున్నారని ఏమి చెప్పాలో అర్తం కాలేదని ఆవేదన వ్యక్త పరిచారు .దేవుడు దయవల్ల . ప్రతినెలా తిరుమల నుండి వచ్చే వెంకటేశ్వర స్వామి లడ్డు కువైట్ ప్రాంతం లో అనేక మంది భక్తులకి ఉచితంగా పంపిణి చేస్తుంటానని అందరు సంతోషంగా స్వీకరించేవారని . ఇప్పుడు పదే పదే కల్తీ విషయం అడగడం వలన ఏమి చెప్పాలో అర్తం కాలేదని అన్నారు .. భక్తుల మనోబావాన్ని, నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని వేంకటేశ్వరుడు కఠినంగా శిక్షిస్తాడని, తప్పు చేసినవారిని ఉపేక్షించొద్దుఅని మాలేపాటి సురేష్ బాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Devotional #Tirumala #TTD #Tirupati